ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి | 2 Maoists Killed in Encounter Near Dantewada | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి

May 8 2019 8:39 AM | Updated on May 8 2019 8:41 AM

2 Maoists Killed in Encounter Near Dantewada - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

దంతేవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. అరణ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టుతోపాటూ, మరోకరు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఒక ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌తోపాటూ, 12 బోర్ గన్‌లు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement