'కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారు' | may day celebrations in ysrcp office in hyderabad | Sakshi
Sakshi News home page

'కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారు'

May 1 2016 1:30 PM | Updated on Jul 7 2018 3:19 PM

కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు.

హైదరాబాద్ : కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు. మేడే సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... తమ పార్టీ పేరులోనే కార్మికుల సంక్షేమం ఉందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement