ఎయిర్‌పోర్టులో 2.7 కిలోల బంగారం బిస్కెట్లు పట్టివేత | 2.7 KG Gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో 2.7 కిలోల బంగారం బిస్కెట్లు పట్టివేత

May 7 2015 10:25 AM | Updated on Sep 3 2017 1:36 AM

ఎయిర్‌పోర్టులో 2.7 కిలోల బంగారం బిస్కెట్లు పట్టివేత

ఎయిర్‌పోర్టులో 2.7 కిలోల బంగారం బిస్కెట్లు పట్టివేత

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ :: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం బ్యాంకాక్, కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి లగేజీలో భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. దాంతో సదరు ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లు 2.7 కేజీలు ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement