ప్రజల తీర్పు మావైపే ఉంది: వాసిరెడ్డి పద్మ | ysr congress party will win in andhra pradesh, says Vasireddy padma | Sakshi
Sakshi News home page

ప్రజల తీర్పు మావైపే ఉంది: వాసిరెడ్డి పద్మ

May 15 2014 3:33 PM | Updated on Mar 10 2019 8:01 PM

ప్రజల తీర్పు మావైపే ఉంది: వాసిరెడ్డి పద్మ - Sakshi

ప్రజల తీర్పు మావైపే ఉంది: వాసిరెడ్డి పద్మ

రేపు చారిత్రాత్మక తీర్పు రాబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.

హైదరాబాద్: రేపు చారిత్రాత్మక తీర్పు రాబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని ఫలితాలు సాధిస్తుందని ఆమె దీమా వ్యక్తం చేశారు.

ప్రజల తీర్పు తమవైపే ఉందన్నారు. సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌ సీపీదే విజయమని చెప్పారు. ఓటింగ్ పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ ఓటమి అంగీకరించినట్లుగా ఉందని అంతకుముందు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement