'ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది' | ys jagan mohan reddy will be Andhra Pradesh CM, mvs nagireddy | Sakshi
Sakshi News home page

'ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది'

May 15 2014 2:50 PM | Updated on Jul 6 2019 12:58 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ఆపార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు.

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఎవరెన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement