టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే దొరల పాలనే: షబ్బీర్ అలీ | trs focus Anonymous rule: Shabbir Ali | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే దొరల పాలనే: షబ్బీర్ అలీ

Apr 16 2014 2:21 AM | Updated on Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే దొరల పాలనే: షబ్బీర్ అలీ - Sakshi

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే దొరల పాలనే: షబ్బీర్ అలీ

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణలో తిరిగి దొరల పాలన వస్తుందని టీ-పీసీసీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్విహ ంచారు.

దోమకొండ  టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణలో తిరిగి దొరల పాలన వస్తుందని టీ-పీసీసీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా దోమకొండ  మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్విహ ంచారు. కేసీఆర్‌కు కుటుంబసభ్యుల అభివృద్ధే ముఖ్యమని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు తానే సీఎం అంటున్నాడని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఓటు వేసి తెలంగాణ ప్రజలు రుణం తీర్చు కోవాలని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement