
రాజన్న సేవలో స్పీకర్
వేములవాడ : అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి బుధవారం ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
Sep 15 2016 12:05 AM | Updated on Sep 4 2017 1:29 PM
రాజన్న సేవలో స్పీకర్
వేములవాడ : అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి బుధవారం ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.