శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు
చిత్తూరు: శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. అనంతరం ఏడుగురిని అరెస్టు చేశారు. 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.