45 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి | promotion of 45 constables | Sakshi
Sakshi News home page

45 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

Apr 12 2017 11:55 PM | Updated on Sep 5 2017 8:36 AM

జిల్లాలోని 45 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులకోసం ఎదురుచూస్తున్న 1996 బ్యాచ్‌లోని 45 మందికి హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించినట్లు ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు.

అనంతపురం సెంట్రల్‌ : జిల్లాలోని 45 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులకోసం ఎదురుచూస్తున్న 1996 బ్యాచ్‌లోని 45 మందికి  హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించినట్లు ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 1996 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ ప్రమోషన్లు ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనీ, అందువలన జాప్యం జరిగిందని తెలిపారు. అర్హులైన వారందరికీ పదోన్నతులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement