
పెరుగు రామకృష్ణకు సత్కారం
నెల్లూరు(బారకాసు): స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన స్వాతంత్ర సప్తతి కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన కవి పెరుగు రామకృష్ణ సత్కారం పొందారు.
Aug 24 2016 1:50 AM | Updated on Sep 4 2017 10:33 AM
పెరుగు రామకృష్ణకు సత్కారం
నెల్లూరు(బారకాసు): స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన స్వాతంత్ర సప్తతి కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన కవి పెరుగు రామకృష్ణ సత్కారం పొందారు.