ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ..ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ..ఒకరి మృతి

Jun 26 2016 4:30 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

 ఇల్లందు పట్టణంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇల్లందు పట్టణానికి చెందిన అనిల్ కుమార్(30) అనే వ్యక్తి మృతిచెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement