కొణిజెర్ల మండలం పల్లిపాడు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.
- 10 మందికి స్వల్పగాయాలు
కొణిజెర్ల(ఖమ్మంజిల్లా)
కొణిజెర్ల మండలం పల్లిపాడు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులు స్థానికంగా ఆసుపత్రిలో ప్రధమ చికిత్స తీసుకున్నారు.