బస్సులో ప్రయాణిస్తూ.. వ్యక్తి మృతి | man died of cardiac arrest in moving bus | Sakshi
Sakshi News home page

బస్సులో ప్రయాణిస్తూ.. వ్యక్తి మృతి

Dec 7 2016 5:56 PM | Updated on Sep 4 2017 10:09 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురై బస్సులోనే ప్రాణాలొదిలాడు.

ఖమ్మం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురై బస్సులోనే ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. ఇల్లందుకు చెందిన దేరంగుల వెంకటేశ్వర్లు(58) బస్సులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఇది గుర్తించిన బస్ కండక్టర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement