కూలీ మృతి : కార్మికులు ఆందోళన | Labour died in jaipur power plant in adilabad district | Sakshi
Sakshi News home page

కూలీ మృతి : కార్మికులు ఆందోళన

Sep 9 2015 11:37 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్కి చెందిన ఓ కూలీ బుధవారం ఉదయం పై నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు నుంచి జారి పడి ప్రమాదవశాత్తు మరణించాడు. అయితే ఆ విషయాన్ని యాజమాన్యం గోప్యం ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.

ఆ క్రమంలో కూలీ మృతదేహన్ని యాజమాన్యం మాయం చేసిందని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. అందులోభాగంగా విధులు బహిష్కరించి పవర్ ప్లాంట్ ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement