పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎమ్హెచ్వో | Kurnool DM and HO Checking in BETHAMCHERLA PHC | Sakshi
Sakshi News home page

పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎమ్హెచ్వో

Aug 8 2015 11:45 AM | Updated on Sep 3 2017 7:03 AM

కర్నూలు జిల్లా బేతంచర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) శనివారం డీఎమ్‌హెచ్‌వో మీనాక్షి మహదేవన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కర్నూలు : కర్నూలు జిల్లా బేతంచర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) శనివారం డీఎమ్‌హెచ్‌వో మీనాక్షి మహదేవన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె పీహెచ్సీ వైద్యులకు మీనాక్షి వాసుదేవన్ సూచించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచాలని కోరుతూ గ్రామస్తులు ఆమెకు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement