అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

May 17 2016 8:38 PM | Updated on Oct 1 2018 2:36 PM

నల్లగొండ జిల్లా రాజుపేట మండలం పాముకుంట గ్రామంలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజుపేట: నల్లగొండ జిల్లా రాజుపేట మండలం పాముకుంట గ్రామంలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. జవలాపురం మహేందర్ (35)కు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. మరో ఎనిమిది ఎకరాలకు కౌలుకు తీసుకున్నాడు. పత్తి సాగు చేయగా పంట దిగుబడి రాలేదు. రూ.10 లక్షల వరకు అప్పులు ఉండడంతో తీర్చలేక మనస్తాపం చెందిన అతడు మంగళవారం సాయంత్రం పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement