సత్తెనపల్లిలో దారి దోపిడీ | business man santuru subbarao looted in sattenapally | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లిలో దారి దోపిడీ

Aug 4 2016 11:04 AM | Updated on Sep 4 2017 7:50 AM

సత్తెనపల్లి మండలంలోని నర్సరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద దారిదోపిడీ జరిగింది.

సత్తెనపల్లి(గుంటూరు): సత్తెనపల్లి మండలంలోని నర్సరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద దారిదోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు సంతూరు సుబ్బారావు అనే వ్యాపారిని బాగా కొట్టి రూ.60 వేలు దోచుకెళ్లారు. ఈ ఘటన బుధవారం రాత్రి 11.30 సమయంలో జరిగింది. గురువారం ఉదయం బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement