ఆయిల్‌ చోరీ కేసులో టీడీపీ నేత కుమారుడు | tdp leader son involved in oil robbery case | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ చోరీ కేసులో టీడీపీ నేత కుమారుడు

Nov 28 2017 4:34 PM | Updated on Aug 30 2018 5:27 PM

tdp leader son involved in oil robbery case - Sakshi

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు మంగళవారం ఆయిల్ మాఫియా ముఠాను అరెస్టు చేశారు.

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు మంగళవారం ఆయిల్ మాఫియా ముఠాను అరెస్టు చేశారు. పోర్టు నుంచి వచ్చే పైపు లైన్లకు రంధ్రాలు వేసి ఈ ముఠా ఆయిల్ చోరీకి పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముఠా అరెస్టుతో మాఫియా వెనుక  టీడీపీ నేత కుమారుడు గ్రంథి బాబ్జీ కుమారుడు రాజా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తస్కరించిన రెండు టన్నుల ఆయిల్ ను రాజా కొనుగోలు చేసినట్లు అభియోగాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement