ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రెస్‌మీట్‌ 

Nirmala Sitharaman to hold press meet at 3 PM   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశం  నిర్వహించనున్నారు. డిల్లీలోని  నేషనల్ మీడియా సెంటర్‌లో విలేకరుల ఆమె సమావేశం నిర్వహించనున్నారు.  బడ్జెట్‌ ప్రిపరేషన్‌ సమావేశాల్లో బిజీగా ఉన్న  సీతారామన్‌ తాజా ప్రెస్‌ మీట్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.  ఇప్పటికే వివిధ రంగాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top