సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జయసుధ

YSRCP Leader Jayasudha Meets CM YS Jagan Mohan Reddy - Sakshi

కుమారుని వివాహానికి ఆహ్వనం

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్‌ జగన్‌కు అందించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌​ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

(చదవండి : చిన్నారి ప్రసంగంపై సీఎం జగన్‌ అభినందనలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top