వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నియామకం | YSRCP Appoints DS Habibullah As State Minority Cell Cheif Secretary | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నియామకం

Sep 29 2017 12:01 AM | Updated on May 29 2018 4:40 PM

YSRCP Appoints DS Habibullah As State Minority Cell Cheif Secretary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా డీఎస్‌ హబీబుల్లాను నియమిస్తున్నట్లు గురువారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు హబీబుల్లా నియామకం జరిగినట్లు తెలిపింది. డీఎస్‌ హబీబుల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు.

Advertisement
 
Advertisement
Advertisement