వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నియామకం

YSRCP Appoints DS Habibullah As State Minority Cell Cheif Secretary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా డీఎస్‌ హబీబుల్లాను నియమిస్తున్నట్లు గురువారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు హబీబుల్లా నియామకం జరిగినట్లు తెలిపింది. డీఎస్‌ హబీబుల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top