నెల్లూరులో విజిలెన్స్ దాడులు | vigilance attacks in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరులో విజిలెన్స్ దాడులు

Sep 19 2015 9:10 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టోన్హౌస్ పేటలోని పలు దుకాణాలపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పప్పులను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన పప్పుల విలువ రూ.కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. షాపుల యజమానులపై కేసు నమోదు చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement