బస్సు ఢీకొని ఉపాధ్యాయుడి మృతి | teacher killed in road accident in ananthapur | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని ఉపాధ్యాయుడి మృతి

Oct 10 2015 9:51 PM | Updated on Apr 3 2019 8:07 PM

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు.

హిందూపురం రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం మలుగూరు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పెనుకొండ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసే తిమ్మయ్య (37) శనివారం సాయంత్రం బైక్‌పై హిందపూరం వెళుతుండగా ధర్మవరం డిపోకు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement