సీఎంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం | ranga reddy court orders that file a case on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సీఎంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Aug 12 2013 5:11 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా రంగారెడ్డి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా రంగారెడ్డి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.  సీఎం కిరణ్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రంగారెడ్డి కోర్టులోన్యాయవాది జనార్ధన్‌గౌడ్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విచారణకు స్వీకరించిన కోర్టు సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోర్టు తెలిపింది.  తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement