త్వరలో నూతన మద్యం విధానం: కొల్లు రవీంద్ర | New Excise policy in Andhra Pradesh, says Kollu Ravindra | Sakshi
Sakshi News home page

త్వరలో నూతన మద్యం విధానం: కొల్లు రవీంద్ర

Aug 30 2014 1:51 PM | Updated on Jun 2 2018 5:00 PM

త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

గుంటూరు: త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఏపీ ఎక్సైజ్ , చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చేనేత రుణాలు ఎన్ని కోట్లున్నా రద్దు చేస్తామన్నారు. ఏపీ రాజధానిపై అందరి ఆమోదంతోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో నూతన మద్యం విధానాన్ని ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు.  అంతకుముందు శ్రీలక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. శ్రీగంగా భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement