ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అవుతుండటంతో పాలుపోని చంద్రబాబు ఏపీలోని ప్రజల దృష్టి మరల్చేందుకు మైండ్గేమ్ ఆడుతున్నారని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంఎల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే పలు చానెళ్లలో పదిమంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేయించుకుంటున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన సాక్షితో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పీఎసీ చైర్మన్గా ఉన్న భూమా నాగిరెడ్డి ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఆయన వెళ్లడంవల్ల సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా పీఎం అయిపోలేరనీ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఎటువంటి నష్టం వాటిల్లదనీ పేర్కొన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామాలాడుతున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అదీ బాబు మైండ్ గేమ్లో భాగమే...
Published Tue, Feb 23 2016 1:26 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
నెహ్రూ తర్వాత మోదీనే అంటూ ఢిల్లీ బయల్దేరిన రజనీకాంత్
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
తప్పక చదవండి
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
- మోదీ ప్రమాణా స్వీకారోత్సవానికి అతిధులుగా మహిళా లోకో పైలట్లు!
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
- ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
- కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
Advertisement