మెడికల్ పీజీ ఎంట్రన్స్ను రద్దు చేయాలి | Junior doctors meet governor Narasimhan on Medical PG entrance issue | Sakshi
Sakshi News home page

మెడికల్ పీజీ ఎంట్రన్స్ను రద్దు చేయాలి

Mar 18 2014 9:54 PM | Updated on Oct 9 2018 7:52 PM

మెడికల్ పీజీ ఎంట్రన్స్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ను బుధవారం సాయంత్రం కలసి ఈ మేరకు విన్నవించారు.

హైదరాబాద్: మెడికల్ పీజీ ఎంట్రన్స్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ను బుధవారం సాయంత్రం కలసి ఈ మేరకు విన్నవించారు.

ఎంట్రన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడికల్‌ పీజీ సీట్ల వివాదాన్ని గవర్నర్‌ దృష్టికి జూనియర్ డాక్టర్లు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నరసింహన్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ప్రొఫెసర్ ఎల్వీ వేణుగోపాల్‌రెడ్డిని నియమించారు.  అంతకుముందు లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గవర్నర్ ను కలసి మెడికల్ పీజీ సీట్ల వివాదంపై విచారణ జరిపించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement