సత్యసాయి సమాధిని దర్శించుకున్న గవర్నర్ | governor narasimhan visits sathya sai mahasamadhi | Sakshi
Sakshi News home page

సత్యసాయి సమాధిని దర్శించుకున్న గవర్నర్

Mar 23 2018 4:41 PM | Updated on Aug 21 2018 11:44 AM

 governor narasimhan visits sathya sai mahasamadhi - Sakshi

సాక్షి, పుట్టపుర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ అశోక్ కుమార్, ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

సాయి దర్శనం అనంతరం ట్రస్ట్ సేవల గురించి ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. అనంతరం నరసింహన్‌ బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement