శ్రీవారి సేవలో రేమాండ్స్ అధినేత | Gautam singhania visit to Tirumala Sri Venkateswara Swamy | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో రేమాండ్స్ అధినేత

Nov 18 2014 3:22 AM | Updated on Sep 2 2017 4:38 PM

శ్రీవారి సేవలో రేమాండ్స్ అధినేత

శ్రీవారి సేవలో రేమాండ్స్ అధినేత

రేమాండ్స్ కార్పొరేట్ కంపెనీ అధినేత గౌతమ్ సింగానియా సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

గౌత మ్ సంగానియా

సాక్షి,తిరుమల: రేమాండ్స్ కార్పొరేట్ కంపెనీ అధినేత గౌతమ్ సింగానియా సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఆయన సతీసమేతంగా సుపథం మార్గం నుంచి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి దర్శనం కల్పించి, అనంతరం లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement