పులివెందులలో రైతు మహాసభలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

పులివెందులలో రైతు మహాసభలు ప్రారంభం

Published Sun, Feb 14 2016 8:00 PM

farmers meeting starts at pulivendula

వైఎస్సార్ జిల్లా:  పులివెందులలో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో 18వ జిల్లా రైతు సంఘం మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ సభలకు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, సీపీఐ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

Advertisement
Advertisement