పులివెందులలో రైతు మహాసభలు ప్రారంభం | farmers meeting starts at pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో రైతు మహాసభలు ప్రారంభం

Feb 14 2016 8:00 PM | Updated on Jun 4 2019 5:16 PM

పులివెందులలో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో 18వ జిల్లా రైతు సంఘం మహాసభలు ప్రారంభం అయ్యాయి.

వైఎస్సార్ జిల్లా:  పులివెందులలో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో 18వ జిల్లా రైతు సంఘం మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ సభలకు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, సీపీఐ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement