లారీ ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి | Engineering student killed in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

Apr 4 2017 11:26 AM | Updated on Aug 30 2018 4:10 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద బైక్‌, లారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోయాడు.

సత్తెనపల్లి(గుంటూరు): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద బైక్‌, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోయారు. నలంద ఇంజినీరింగ్‌ కాలేజిలో మూడో సంవత్సరం చదువుతున్న యశ్వంత్(22) బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో యశ్వంత్‌ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement