చంద్రబాబు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు | Chandrababu Naidu's decision to set up the capital | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు

Aug 30 2014 5:13 PM | Updated on Aug 18 2018 5:48 PM

దేవినేని ఉమ - Sakshi

దేవినేని ఉమ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు ఆధారపడి ఉంటుందని నీటిపారుదల, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు.

కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు ఆధారపడి ఉంటుందని నీటిపారుదల, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. రాజధాని ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు.

కృష్ణా ట్రిబ్యునల్‌ బోర్డు ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.  ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, సిద్ధాపురం లిప్ట్ ఇరిగేషన్‌ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. రాయలసీమలో తాగునీటి సమస్య ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఉమ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement