రాజధాని నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు! | Sakshi
Sakshi News home page

రాజధాని నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు!

Published Sun, Feb 19 2017 2:51 AM

A huge change in the area of capital cities in November

సాక్షి, అమరావతి: రాజధానిలో ప్రతిపాదిస్తున్న నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు చోటుచేసుకుంది. గతంలో 17,708 ఎకరాల్లో ఈ నగరాలను నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా దాన్ని 53,647 ఎకరాలకు పెంచారు.

రాజధానిలో పర్యావరణ ప్రభావ అంచనా సర్వే నివేదికలో ఈ విషయాన్ని పొందుపరచగా, సమాచార, పౌర సంబంధాల శాఖ సైతం శనివారం ఈ వివరాలను విడుదల చేసింది.

Advertisement
Advertisement