అచ్యుతాపురం మండలం పూడిమడకలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 750 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
అచ్యుతాపురం (విశాఖపట్నం జిల్లా) : అచ్యుతాపురం మండలం పూడిమడకలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 750 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.