టీడీపీ ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది | YSRCP MLA Sidiri Appalaraju Praises YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది

Sep 6 2019 1:44 PM | Updated on Mar 21 2024 11:35 AM

చెప్పిన మాట ప్రకారం చేస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం జగన్‌ సర్కార్‌ కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement