ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, దర్మానికి అధర్మానికి, అవకాశవాదానికి.. మాటమీద నిలబడేవారికి మధ్య జరగుతోందని, విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరారు. సాలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మన అనుబంధం దాదాపు 40 ఏళ్లది. రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు.
విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి : వైఎస్ విజయమ్మ
Apr 2 2019 7:55 PM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement