టీడీపీ కమీషన్ల దెబ్బకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు | YS Jagan Slams TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ కమీషన్ల దెబ్బకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు

Mar 30 2019 6:10 PM | Updated on Mar 22 2024 11:30 AM

రైతుల నుంచి కారు చౌకగా భూములను కొని చదునుగా ఉన్న భూమిని మళ్లీ చదును చేసేందుకు రూ. 650 కోట్లకు ఎల్‌అండ్‌టీ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఈ ఎల్‌అండ్‌టీ సంస్థనే మళ్లీ రూ.177 కోట్లకు తెలగుదేశం నాయకులకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే వీళ్లు పాలకులా లేఖ రాక్షసులా? అనిపిస్తోంది. టీడీపీ కమీషన్ల దెబ్బకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement