900 కి.మీ.చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర | ys jagan padayatra completes 900 kms in chittoor | Sakshi
Sakshi News home page

900 కి.మీ.చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర

Jan 21 2018 11:38 AM | Updated on Mar 21 2024 8:11 PM

 ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజాసంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి గ్రామంలో వైఎస్‌ జగన్ రావి మొక్కను నాటారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement