రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం | Vanchana Pai Garjana - satyanarayana raju comments on chandrababu naidu | Sakshi
Sakshi News home page

రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం

Dec 27 2018 12:01 PM | Updated on Mar 22 2024 10:55 AM

వంచనపై గర్జన దీక్షలో వైఎస్సార్‌ సీపీ నాయకులు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని చేపట్టాడని విమర్శించారు. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఏపీ అన్ని రకాల నష్టపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement