ప్యాకేజీకి ఒప్పుకోవడం బాబు చేసిన పెద్ద తప్పు | Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Jul 19 2018 6:51 PM | Updated on Mar 21 2024 7:46 PM

పద్నాలుగవ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదని.. ఈ విషయం తెలిసిన తరువాత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్యాకేజీకి ఒప్పుకోవడం పెద్ద తప్పు అని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ప్యాకేజీలో అమరావతి నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదువందల కోట్లు ఇస్తామంటే చం‍ద్రబాబు నోరు మూసుకు కూర్చున్నారని విమర్శించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement