కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్ ఆదేశాలను శాసనసభ పట్టించుకోలేదు. గవర్నర్ ఆదేశాల ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కేఈఆర్ రమేశ్కుమార్ తిరస్కరించారు.
కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి
Jul 19 2019 3:14 PM | Updated on Jul 19 2019 3:26 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement