సింగపూర్లో తెలుగు సమాజం మేడే వేడుకలు
"శ్రమిద్దాం...శ్రమను గుర్తిద్దాం... శ్రమను గౌరవిద్దాం" అనే నినాదంతో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం స్థానిక క్రాంజి రెక్రియేషన్ సెంటర్లో ఈ వేడుకలను నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సింగపూర్ తెలుగువారి కోసం ఆయన ఒకపాటను రచించి, స్వరపరచి ఆలపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు