సింగపూర్‌లో తెలుగు సమాజం మేడే వేడుకలు

"శ్రమిద్దాం...శ్రమను గుర్తిద్దాం... శ్రమను గౌరవిద్దాం" అనే నినాదంతో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  మంగళవారం స్థానిక క్రాంజి రెక్రియేషన్ సెంటర్‌లో ఈ వేడుకలను నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సింగపూర్ తెలుగువారి కోసం ఆయన ఒకపాటను రచించి, స్వరపరచి ఆలపించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top