7 నెలల తర్వాత భూమిపై అడుగు | Man Drifted In India Ocean For 7 Months Rescued | Sakshi
Sakshi News home page

Dec 28 2017 12:56 PM | Updated on Mar 20 2024 12:04 PM

బిగ్నీ రెకెట్‌ ఓ యాత్రా ఔత్సాహికుడు. ప్రపంచయానం చేయాలనే ఉద్దేశంతో 2014లో అమెరికాను వదిలి ఇండియాకు వచ్చాడు. అక్కడి నుంచి పోలెండ్‌ వెళ్లేందుకు చిన్న పడవను కొనుగోలు చేశాడు. దానికి మరమ్మత్తులు చేయించి హిందూ మహా సముద్రంలో తన ప్రయాణాన్ని ఆరంభించాడు.

Advertisement
 
Advertisement
Advertisement