7 నెలల తర్వాత భూమిపై అడుగు | Man Drifted In India Ocean For 7 Months Rescued | Sakshi
Sakshi News home page

Dec 28 2017 12:56 PM | Updated on Mar 20 2024 12:04 PM

బిగ్నీ రెకెట్‌ ఓ యాత్రా ఔత్సాహికుడు. ప్రపంచయానం చేయాలనే ఉద్దేశంతో 2014లో అమెరికాను వదిలి ఇండియాకు వచ్చాడు. అక్కడి నుంచి పోలెండ్‌ వెళ్లేందుకు చిన్న పడవను కొనుగోలు చేశాడు. దానికి మరమ్మత్తులు చేయించి హిందూ మహా సముద్రంలో తన ప్రయాణాన్ని ఆరంభించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement