ఆర్టీసీ సమ్మె.. 3 నిమిషాలకో మెట్రో రైలు | Hyderabad Metro Rail to run extra services | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె.. 3 నిమిషాలకో మెట్రో రైలు

Oct 5 2019 11:05 AM | Updated on Mar 21 2024 11:35 AM

ఆర్టీసీ కార్మికులు సమ్మెతో బస్సులు రోడ్డెక్కపోవడంతో ‘మెట్రో’కు ప్రయాణికుల తాకిడి అధికమయింది. శనివారం ఉదయం నుంచి బస్సులు లేకపోవడంతో జనాలు మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో అవి కిక్కిరిసిపోయాయి. మరోవైపు సమ్మె  నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా మెట్రో రైలు సర్వీసులు అర్థరాత్రి 12.30 గంటల వరకూ అందుబాటులోకి వచ్చాయి. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement