ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఇప్పటిది కాదని, ఈ నిర్ణయం అమలు, దీని ప్రభావం విషయాల్లో తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు.. ఉగ్రవాదం మటాష్!
Aug 11 2019 9:06 PM | Updated on Aug 11 2019 9:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement