ట్రావెల్స్‌ బస్సు పాల వ్యాన్‌ ఢీ..ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సు పాల వ్యాన్‌ ఢీ..ఒకరి మృతి

Published Fri, Mar 30 2018 10:11 AM

నందిగామ సమీపంలో జాతీయరహదారిపై కంచికచర్లలోని చెరువు కట్ట వద్ద మార్నింగ్ ట్రావెల్స్ బస్సు, పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు పల్టీ కొట్టింది. పాల వ్యానును వేగంగా ఢీకొట్టడంతో వ్యాను డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.