వైఎస్సార్‌కు సీఎం జగన్‌,కుటుంబ సభ్యుల నివాళి | AP CM Jagan Pays Tribute To YS Rajasekhara Reddy At Idupulapaya | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌కు సీఎం జగన్‌,కుటుంబ సభ్యుల నివాళి

Sep 2 2019 9:18 AM | Updated on Mar 20 2024 5:25 PM

దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌డ్డి, వైఎస్సార్‌ అభిమానులు నివాళులర్పించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement