ఊరూవాడా అన్న క్యాంటీన్లు ఏమయ్యాయి చంద్రబాబు? | Alla Rama Krishna Reddy Slams AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఊరూవాడా అన్న క్యాంటీన్లు ఏమయ్యాయి చంద్రబాబు?

Apr 11 2018 6:25 PM | Updated on Mar 20 2024 1:43 PM

‘దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్‌ రైతులను రాజుగా చూశారు.. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వ్యవసాయాన్ని దండగ అంటున్నారు. గత ఎన్నికల్లో 600 పైచిలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తాను మారాను అని చంద్రబాబు చెబుతూనే ఉంటారని, ఆయన ఎన్నటికీ మారని మనిషి’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement