చౌక మొబైల్ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్–ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ జియో సంస్థలు టారిఫ్లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా–ఐడియా, ఎయిర్టెల్ టారిఫ్ల పెంపు ఏకంగా 50 దాకాను, జియో టారిఫ్ల పెంపు 40 శాతం దాకాను ఉండనుంది.
జియో టారిఫ్ల పెంపు
Dec 2 2019 6:27 PM | Updated on Dec 2 2019 6:32 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement