జియో టారిఫ్‌ల పెంపు | Private telecom players hike prepaid tariff by up to 50 persant | Sakshi
Sakshi News home page

జియో టారిఫ్‌ల పెంపు

Dec 2 2019 6:27 PM | Updated on Dec 2 2019 6:32 PM

చౌక మొబైల్‌ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్‌ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్‌–ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా–ఐడియా, ఎయిర్‌టెల్‌ టారిఫ్‌ల పెంపు ఏకంగా 50 దాకాను, జియో టారిఫ్‌ల పెంపు 40 శాతం దాకాను ఉండనుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement