జయరామ్‌ హత్య కేసు తెలంగాణకు బదిలీ | ACP transferred for ‘hand’ in Jayaram murder case | Sakshi
Sakshi News home page

జయరామ్‌ హత్య కేసు తెలంగాణకు బదిలీ

Feb 6 2019 2:21 PM | Updated on Mar 22 2024 11:10 AM

కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జయరామ్‌  హత్య కేసులో మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై మృతుని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్త చేశారు. కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement